దేశం నలుమూలలా మతోన్మాద మబ్బులు కమ్ముకుంటున్న వేళ..ప్రజాస్వామ్య విలువలు కుంగిపోతున్న వేళ.. ప్రశ్న, ఆలోచన, భిన్నా భిప్రాయం, విమర్శ అనే మాటలకే దేశద్రోహముద్ర వేయబడుతున్న దురవస్థలో-ఇటీవల ఢిల్లీ జేఎన్యూ ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘం ఫ్యానెల్ గెలుపు ఒక చారిత్రాత్మకం. ఇది కేవలం ఫలితం కాదు, ఒక చైతన్యపు పునరుద్ధరణ. మతం పేరుతో ద్వేషాన్ని, జాతీయం పేరుతో అంధభక్తిని నూరిపోసే శక్తులకు ఇక్కడ చోటులేదని చెప్పే ప్రజాస్వామ్య తీర్పు. దేశవ్యాప్తంగా పెచ్చుమీరిన నిరుద్యోగం, ఆర్థిక అసమానతల పర్వం, […]
The post జేఎన్యూకు జేజేలు appeared first on Navatelangana.
Leave A Comment