– 82,547 మంది విద్యార్థులకు డిగ్రీల ప్రదానం– మెట్టు మదన్ మోహన్రెడ్డికి గౌరవ డాక్టరేట్నవతెలంగాణ-కేపీహెచ్బీహైదరాబాద్ కూకట్పల్లిలోని జేఎన్టీయూ హెచ్ ఆడిటోరియంలో శనివారం 14వ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిం చారు. ఈ స్నాతకోత్సవంలో మొత్తం 82,547 మంది విద్యార్థులకు యూజీ, పీజీ, పీహెచ్డీ డిగ్రీలు ప్రదానం చేశారు. ఇందులో 15 విభాగాల నుంచి 87 డాక్టరల్ డిగ్రీలు, 71 బంగారు పతకాలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి జేఎన్టీయూ హెచ్ వీసీ డా.టి.కిషన్ కుమార్రెడ్డి అధ్యక్షత వహించి స్నాతకోత్సవాన్ని […]
The post జేఎన్టీయూ హెచ్లో ఘనంగా14వ స్నాతకోత్సవం appeared first on Navatelangana.
Leave A Comment