నవతెలంగాణ-చౌటకూర్మండలంలోని సుల్తాన్పూర్ జేఎన్టీయూహెచ్ క్యాంపస్ హాస్టల్లో ఓ విద్యార్థి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. కళాశాల విద్యార్థులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. సూర్యాపేట జిల్లా సిరికొండ మండలం పెద్దరాజు తండాకు చెందిన విద్యార్థి భానోత్ మహేందర్ (20) జేఎన్టీయూ సుల్తాన్పూర్లో సీఎస్ఈ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. రోజు మాదిరిగానే శుక్రవారం మహేందర్ మధ్యాహ్న భోజనం ముగించుకొని హాస్టల్లోని తన రూమ్కు వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత రూంకు తిరిగి వచ్చిన తోటి […]
The post జేఎన్టీయూహెచ్ సుల్తాన్పూర్ క్యాంపస్ హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్య appeared first on Navatelangana.
Leave A Comment