నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ జూబ్లీహిల్స్ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. ప్రత్యర్థులపై భారీ మెజార్టీతో గెలిచారు. 25వేలపైగా ఓట్లతో గెలుపు సాధించారు. మొత్తం 10 రౌండ్ల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. మొదటి రౌండ్ నుంచి ముందంజలో ఉన్నారు. ప్రతి రౌండ్లో ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యతను కనబర్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. అదే విధంగా బీజేపీ పోటీదారుడు లంకల దీపక్ రెడ్డి మూడో స్థానంలో ఉన్నారు. బీఆర్ఎస్ […]
The post జూబ్లీహిల్స్ బైపోల్..నవీన్ కుమార్ యాదవ్ విక్టరీ appeared first on Navatelangana.
Leave A Comment