• Login / Register
  • Site Logo

    జూబ్లీహిల్స్ ఓటర్లకు ధన్యవాదాలు: సీఎం రేవంత్రెడ్డి

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండేళ్ల పాలనను ప్రజలు నిశితంగా పరిశీలించి తీర్పు ఇచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ భారీ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత హైదరాబాద్‌ ప్రజల్లో కాంగ్రెస్‌పై నమ్మకం పెరుగుతోందన్నారు. జూబ్లీహిల్స్‌లో విజయం అందించిన ప్రజలకు ఈ సందర్బంగా సీఎం ధన్యవాదాలు తెలిపారు. నవీన్‌ యాదవ్‌ విజయం కోసం కృషి చేసిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. […]

    The post జూబ్లీహిల్స్ ఓట‌ర్లకు ధ‌న్య‌వాదాలు: సీఎం రేవంత్‌రెడ్డి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment