• Login / Register
  • Site Logo

    జూబ్లీహిల్స్లో మా అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించలేదు

    Rss వార్తలు

    కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డినవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌జూబ్లీహిల్స్‌లో మా అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించలేదని కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి అన్నారు. దేశంలోని 7 ఉప ఎన్నికలకు ఒకేసారి అభ్యర్థిని ప్రకటించామన్నారు. రేవంత్‌ కోసమో ఇంకెవరి కోసమో ముందుగా ప్రకటించలేమని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీసులో మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. జూబ్లీహిల్స్‌ లో త్రిముఖ పోరు ఉంటుందని మంత్రి అన్నారు. సర్వేలు బెడ్రూంలో ఉండి చేశారో.. ఎక్కడ ఉండి చేశారో అనేది ఎవరికీ తెలియదన్నారు. రాజకీయ పార్టీల్లో ఎవరికి […]

    The post జూబ్లీహిల్స్‌లో మా అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించలేదు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment