జూన్ 21న విశాఖ రానున్న ప్రధాని నరేంద్ర మోదీ.. 5లక్షల మందితో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా జూన్ 21న విశాఖలో 5లక్షల మందితో భారీ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది. ఆర్కే బీచ్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 5లక్షల మంది ప్రత్యక్షంగా, 2కోట్ల మందిని వర్చువల్గా ఈ వేడుకల్లో భాగం చేస్తారు.
Leave A Comment