• Login / Register
  • Site Logo

    జీ-20 సదస్సుకు అమెరికా డుమ్మా

    Rss వార్తలు

    శ్వేత జాతీయులపై వివక్ష, హింస జరుగుతోందన్న ట్రంప్‌అలాంటిదేమీ లేదంటున్న దక్షిణాఫ్రికా వాషింగ్టన్‌ : దక్షిణాఫ్రికాలో జరిగే జీ-20 సదస్సుకు తమ అధికారులెవ్వరూ హాజరుకాబోరని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. శ్వేత జాతీయులైన రైతుల విషయంలో దక్షిణాఫ్రికా వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అభివృద్ధి చెందిన, వర్ధమాన ఆర్థిక వ్యవస్థల నేతలు ఈ నెల 22, 23 తేదీల్లో దక్షిణాఫ్రియాలోని జొహెన్నెస్‌బర్గ్‌లో సమావేశమవుతారు. దీనికి తాను హాజరు కావడం లేదని, […]

    The post జీ-20 సదస్సుకు అమెరికా డుమ్మా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment