హైకోర్టులో పిటీషన్నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్జీహెచ్ఎంసీకి సమీపంలోని 26 మున్సిపల్, ఇతర స్థానిక సంస్థలను విలీనం చేసి మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గురువారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల11న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 55ను సవాలు చేస్తూ హైదరాబాద్కు చెందిన దారం గురవారెడ్డి వేసిన పిటిషన్ను చీఫ్ జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్లతో కూడిన బెంచ్ గురువారం విచారించింది. జీవో […]
The post జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లు చేయడం అన్యాయం appeared first on Navatelangana.
Leave A Comment