• Login / Register
  • Site Logo

    జీవో 34ను అమలు చేయాలి

    Rss వార్తలు

    ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్యనవతెలంగాణ-సంగారెడ్డివికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలనే జీవో 34ను అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య అన్నారు. వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని తెలిపారు. సోమవారం వికలాంగుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎన్‌పీఆర్‌డీ సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం […]

    The post జీవో 34ను అమలు చేయాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment