• Login / Register
  • Site Logo

    జీవిత బీమా సంస్థలో సమ్మె

    Rss వార్తలు

    నవతెలంగాణ – రాజన్న సిరిసిల్లరాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జీవిత బీమా సంస్థ ఉద్యోగులు దేశవ్యాప్త ఒకరోజు సమ్మెలో భాగంగా సమ్మె చేశారు. సమ్మె ఐసీఈయు  యూనియన్ శాఖ అధ్యక్షులు  ఎన్ దినకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ కార్యదర్శి రాపెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎల్ఐసి లో 3వ తరగతి ఉద్యోగుల నియామకం వెంటనే చేపట్టాలని , పాత పెన్షన్ అందరికి వర్తింపచేయాలని ,పెట్టుబడుల ఉపసంహరణ విరమించుకోవాలని ,100% విదేశి ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడాన్ని వ్యతిరేకించడం […]

    The post జీవిత బీమా సంస్థలో సమ్మె appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment