• Login / Register
  • Site Logo

    జిల్లా కేంద్రంలోబడ్జెట్ ప్రతుల దహనం

    Rss వార్తలు

    కేంద్ర బడ్జెట్ లో వికలాంగులకు 5% వాటా కేటాయించాలి…ఎన్ పి ఆర్ డి  జిల్లా అధ్యక్షులు  ప్రధాన కార్యదర్శి  సురూపంగా ప్రకాష్, వనం ఉపేందర్..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్  వికలాంగుల హక్కులను ఉల్లంఘించే విదంగా ఉందని, అసమానతను పెంపొందిస్తుందని వికలాంగుల వారు పేర్కొన్నారు. వికలాంగుల హక్కుల చట్టం, 2016 ప్రకారం, భారత రాష్ట్రం చట్టబద్ధంగా […]

    The post జిల్లా కేంద్రంలోబడ్జెట్ ప్రతుల దహనం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment