• Login / Register
  • Site Logo

    జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ కీలక ప్రకటన..

    Rss వార్తలు

    నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ సాధణలో తొలి, మలిదశ ఉద్యమాల్లో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర కీలకం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నల్లబంగారాన్ని వెలికి తీస్తున్న సింగరేణి కార్మికులు దేశానికి ఆదర్శం అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు గొప్ప చరిత్ర ఉంది. భూపాలపల్లి కుగ్రామంగా ఉన్న సమయంలో అన్న నందమూరి తారకరామరావు మొట్టమొదట దీన్ని మండల కేంద్రంగా మార్చి సింగరేణి బొగ్గు ఉత్పత్తికి మొట్టమొదటి పునాది రాయి వేశారు. దాంతో ఆ తర్వాత భూపాలపల్లి వెనక్కి […]

    The post జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ కీలక ప్రకటన.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment