• Login / Register
  • Site Logo

    జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు

    Rss వార్తలు

     నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో  బుధవారం జరిగిన 2 వ సాదారణ మున్సిపాలిటీ ఎన్నికలు  ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా లోని 104 వార్డులకు గాను 350  మంది బరిలో నిలిచారు. 202 పోలింగ్ స్టేషన్లో  ఎన్నికలు  నిర్వహించగా 1,32,711 మంది ఓటర్లకు గాను 1,13, 398 మంది ఓటు హక్కును వినియోగించుకోగా,  జిల్లా మొత్తం 87.1 శాతంగా  పోలింగ్ శాతం నమోదయింది.  భువనగిరి మున్సిపాలిటీలో మొత్తం 35 […]

    The post జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment