జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని రిజర్వాయర్లకు, చెరువులకు మత్స్య శాఖ ద్వారా ఉచిత చేపల పంపిణిని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని కలెక్టర్ వి సి ఛాంబర్ లో వీడియో కాన్ఫి రెన్స్ ద్వారా పంచాయతీ, ఇరిగేషన్, అగ్రికల్చర్, మత్స్య శాఖ అధికారులు అలాగే సొసైటీ సభ్యులతో ఆయన […]
The post జిల్లాలో అన్ని రిజర్వాయర్లకు ఉచిత చేప పిల్లల పంపిణీ.. appeared first on Navatelangana.
Leave A Comment