• Login / Register
  • Site Logo

    జాతీయ సమైక్యతలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి : సీఐ

    Rss వార్తలు

    నవతెలంగాణ – మందమర్రి కుల, మత, వర్గ, లింగ భేదాలు లేకుండా ప్రజలందరూ ఐకమత్యంతో మెలుగుతూ, జాతీయ సమైక్యతలో భాగస్వామ్యం కావాలని మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి పిలుపునిచ్చారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జాతీయ ఏక్తా దివస్ వేడుకలలో భాగంగా శుక్రవారం ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ శశిధర్ రెడ్డి, తహసీల్దార్ […]

    The post జాతీయ సమైక్యతలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి : సీఐ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment