– రాజ్యాంగమే ప్రజాస్వామ్యానికి జీవం– విద్యా వైద్యం వ్యవసాయం అభివృద్ధి తోనే సమసమాజం పురోభివృద్ధి– గణతంత్ర దినోత్సవం లో ఎమ్మెల్యే జారె ఆదినారాయణనవతెలంగాణ – అశ్వారావుపేటప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటే రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చేయడం,దాన్ని రక్షించుకోవడం ఒక్కటే మార్గమని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని తన అధికారిక నివాసం అయిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో పోలీసులు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన జాతీయ పతాకాన్ని […]
The post జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే జారె appeared first on Navatelangana.
Leave A Comment