• Login / Register
  • Site Logo

    జాతీయ అవార్డు గ్రహీతకు మాజీ ఎంఎల్ఏల సన్మానం

    Rss వార్తలు

    నవతెలంగాణ మిర్యాలగూడ ఇటీవల పత్రిక రంగంలో చేసిన సేవలకు గాను జాతీయ అవార్డు పొందిన మిర్యాలగూడకు చెందిన పుట్ల నాగేశ్వర్ రావుకు మాజీ ఎంఎల్ఏలు జూలకంటి రంగారెడ్డి, నల్లమోతు భాస్కర్ రావులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫొటో గ్రాపర్ గా నాగేశ్వర్ రావు పత్రిక రంగంలో ప్రవేశించి జాతీయ స్థాయి అవార్డ్ స్వీకరించే స్థాయికి ఎదిగడం హర్షించదగిందన్నారు. నాగేశ్వర్ రావు భవిష్యత్ లో ఉన్నత స్థాయికి ఎదిగి మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాక్షించారు. […]

    The post జాతీయ అవార్డు గ్రహీతకు మాజీ ఎంఎల్ఏల సన్మానం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment