తెలంగాణ మీడియా అకాడమి చైర్మెన్ కె శ్రీనివాస్రెడ్డి నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ మీడియా అకాడమి కట్టుబడి ఉందని అకాడమి చైర్మెన్ కె శ్రీనివాస్రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్లోని అకాడమి కార్యాలయంలో రెండో పాలకమండలి సమావేశాన్ని శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ లోని ఎనిమిది జిల్లాల జర్నలిస్టులకు శిక్షణా కార్యక్రమాలు, వివిధ అంశాలపై ఏడు వర్క్షాప్లు, 12 మంది సీనియర్ జర్నలిస్టులు చేసిన సేవలను రాబోయే తరాలకు తెలియపర్చాలనే ఉద్దేశ్యంతో వారి […]
The post జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం appeared first on Navatelangana.
Leave A Comment