జన సందోహం నడుమ మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి అంతిమ యాత్రనవతెలంగాణ – మల్హర్ రావుమంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి అంతిమ యాత్ర గురువారం మంథని పట్టణం నుండి ముత్తారం మండలంలోని సీతంపేటలో ఉన్న తన ఫాం హౌస్ వరకు కొనసాగుతోంది. ఈ అంతిమయాత్రలో మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాళేశ్వరం దేవస్థానం మాజీ డైరెక్టర్ బండి రాజయ్య, తెలంగాణ ఉద్యమ కారులు ముడితనపెల్లి ప్రభాకర్, షేక్ చాంద్ పాష, చొప్పరి రాజు, మీనుగు నాగేష్, […]
The post జన నేతకు కన్నీటి వీడ్కోలు.! appeared first on Navatelangana.
Leave A Comment