– 7 వరకు నిర్వహణ– తెలంగాణ జానపద ఉత్సవాలు– హైదరాబాద్లోని రవీంద్రభారతి వేదిక– పోస్టర్ ఆవిష్కరించిన సినీనటుడు మాదాల రవినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ప్రజా నాట్య మండలి (పీఎన్ఎం) రాష్ట్ర మూడో మహాసభలతో పాటు తెలంగాణ జానపద ఉత్సవాలు వచ్చేఏడాది జనవరి ఐదు, ఆరు, ఏడు తేదీల్లో హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరగనున్నాయి. ఈ మహాసభలకు సంబంధించిన పోస్టర్, కరపత్రాన్ని శనివారం హైదరాబాద్లో సినీనటుడు, ప్రజా నాట్య మండలి రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు మాదాల రవితో […]
The post జనవరి 5 నుంచి పీఎన్ఎం రాష్ట్ర మహాసభలు appeared first on Navatelangana.
Leave A Comment