• Login / Register
  • Site Logo

    జనవరిలో రూ.36,000 కోట్ల ఎఫ్పీఐల ఉపసంహరణ

    Rss వార్తలు

    న్యూఢిల్లీ : అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, దేశీయంగా పెరిగిన పన్నుల భారంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) భారత మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వేగంగా ఉపసంహరించుకుంటున్నారు. తాజా గణాంకాల ప్రకారం.. కేవలం జనవరి నెలలోనే విదేశీ ఇన్వెస్టర్లు దాదాపు రూ.35,962 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. 2025లో రూ.1.66 లక్షల కోట్ల పెట్టుబడులను తరలించుకుపోయారు. ఇది కొత్త ఏడాది ప్రారంభంలోనూ కొనసాగడం మార్కెట్‌ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ, దేశీయ కారణాల వల్ల విదేశీ ఇన్వెస్టర్లు […]

    The post జనవరిలో రూ.36,000 కోట్ల ఎఫ్‌పీఐల ఉపసంహరణ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment