• Login / Register
  • Site Logo

    జనపక్షం నిలిచిన జర్నలిస్టు టుల్లీ

    Rss వార్తలు

    ప్రముఖ జర్నలిస్టు, రచయిత, తొంభై ఏళ్ల వయసున్న మార్క్‌ టుల్లీ అనారోగ్య సమస్యలతో ఇటీవల కన్నుమూశారు. 22 ఏళ్లపాటు ఆయన బీబీసీ ఢిల్లీ బ్యూరో చీఫ్‌గా పనిచేశారు. 1935 అక్టోబరు 24న బ్రిటిష్‌ ఇండియా కోల్‌కతాలోని టోలీగంజ్‌లో ఈయన జన్మించారు. డార్జిలింగ్‌లో పాఠశాల విద్యను చదివిన ఆయన ఉన్నత చదువు కోసం ఇంగ్లాండ్‌ వెళ్లారు. 1964లో బీబీసీ కరస్పాండెంట్‌గా ఢిల్లీకి చేరుకున్నారు. దేశంలో జరిగిన పలు చరిత్రాత్మక ఘటనలను ఆయన బీబీసీ ద్వారా ప్రజలకందించారు. బీబీసీ రేడియో […]

    The post జనపక్షం నిలిచిన జర్నలిస్టు టుల్లీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment