• Login / Register
  • Site Logo

    జనన బరువు ఆధారంగా శిశు మరణాల విశ్లేషణ చేయాలి

    Rss వార్తలు

    జిల్లా కలెక్టర్ రాజార్షి షానవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్జిల్లాలో నవజాత శిశు మరణాలను తగ్గించే దిశగా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజార్షి షా అధికారులను ఆదేశించారు. జనన బరువు ఆధారంగా శిశు మరణాల విశ్లేషణ చేయాలన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయ‌న ఆరోగ్య శాఖ, వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. బిబి నగర్ ఎయిమ్స్ ప్రొఫెసర్ త‌నిగై నాధన్ జిల్లాలో గత నెలలో నమోదైన శిశు మరణాల గణాంకాలు, జనన బరువు ప్రకారం విభజన, […]

    The post జనన బరువు ఆధారంగా శిశు మరణాల విశ్లేషణ చేయాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment