• Login / Register
  • Site Logo

    జనగామకు బస్ సౌకర్యం కోసం డిపో మేనేజర్ను కలిసిన సర్పంచ్

    Rss వార్తలు

    నవతెలంగాణ – కామారెడ్డి కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్‌ను జనగామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, ఉప సర్పంచ్ పాత స్వామి, వార్డు సభ్యులు వడ్ల నర్సింహాచారి, బెల్లె వంశీ, పాలకవర్గ సభ్యులు కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామ ప్రజలకు అవసరమైన చోట్ల బస్సులు ఆగే విధంగా కొత్త రిక్వెస్ట్ స్టాప్‌లను ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.  2013 – 2020 మధ్యకాలంలో జనగామ నుండి కామారెడ్డి కాలేజీలకు వెళ్లే విద్యార్థుల కోసం ఉదయం షటిల్ బస్ […]

    The post జనగామకు బస్ సౌకర్యం కోసం డిపో మేనేజర్‌ను కలిసిన సర్పంచ్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment