నలుగురు గంజాయి నిందితులు అరెస్ట్నవతెలంగాణ- జడ్చర్లగంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మహబూబ్నగర్ RNCC యూనిట్, ఈగల్ టీం, జడ్చర్ల పోలీసుల సంయుక్తంగా మాచారం గ్రామం (NH–44 హైవే వద్ద) జడ్చర్ల టౌన్ PS పరిధి నందు గంజాయి విక్రయంపై ప్రత్యేక దాడి నిర్వహించింది. దీంట్లో భాగంగా అబ్దుల్ రెహమాన్ టీ స్టాల్ వద్ద అనుమానాస్పదంగా పారిపోతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. విచారణలో వారు గంజాయి కొనుగోలు, విక్రయ కార్యకలాపాలలో […]
The post జడ్చర్లలో 241 గ్రాముల గంజాయి స్వాధీనం appeared first on Navatelangana.
Leave A Comment