నవతెలంగాణ – కామారెడ్డితెలంగాణ ప్రభుత్వము, పశువైద్య పశుసంవర్ధక శాఖ, కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జంతు సంక్షేమ పక్షోత్సవం (Animal Welfare Fortnight Celebration) కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం కామారెడ్డి మండలం ఇస్రోజీవాడ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు జంతు సంక్షేమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు జంతువుల పట్ల దయాభావం పెంపొందించుకోవడం, వీధి జంతువులను హింసించకుండా సంరక్షించడం, పశువులకు సరైన ఆహారం, స్వచ్ఛమైన నీరు అందించడం, జంతువుల ఆరోగ్యం, పరిశుభ్రత యొక్క […]
The post జంతు సంక్షేమ పక్షోత్సవంపై విద్యార్థులకు అవగాహన appeared first on Navatelangana.
Leave A Comment