నవతెలంగాణ-హైదరాబాద్: ఛత్తీస్గఢ్ అడవుల్లో పలు రోజలుగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతా దళాల కాల్పులతో మావోయిష్టులు చనిపోతున్నారు. తాజాగా ఆదివారం తెల్లవారుజామున సుక్మా జిల్లా చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలోని కరి గుండం అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.ఈ ఎన్ కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, తుమల్పాడ్ ఎన్కౌంటర్ సైట్లో […]
The post ఛత్తీస్గఢ్ అడవుల్లో ఎన్కౌంటర్..ముగ్గురు మావోయిస్టులు మృతి appeared first on Navatelangana.
Leave A Comment