నవతెలంగాణ-హైదరాబాద్ : అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతదేహాన్ని ఛత్తీస్గఢ్కు తరలించారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో బుధవారం రాత్రి హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం హిడ్మా, అతని భార్య రాజక్క మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. ఈ నెల 18న మారేడుమిల్లి సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న హిడ్మా మృతి చెందిన విషయం […]
The post ఛత్తీస్గఢ్కు హిడ్మా మృతదేహం తరలింపు.. appeared first on Navatelangana.
Leave A Comment