నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రాష్ట్రంలో మున్సిపల్ చైర్మెన్లు, మేయర్లుగా 60 శాతం పదవులను బీసీలకివ్వాలని బీసీ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో బీసీ జేఏసీ చైర్మెన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా గెలిచిన వారిలో 60 శాతం మంది బీసీలున్నారని ఆయన తెలిపారు. జనరల్ స్థానాల్లోనూ ఎక్కువ మంది బీసీలు గెలిచారని చెప్పారు. ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 85 శాతం సీట్లు గెలిస్తే అగ్రకులాల […]
The post చైర్మెన్లు, మేయర్లుగా బీసీలకు 60 శాతం పదవులు ఇవ్వాలి : బీసీ జేఏసీ appeared first on Navatelangana.
Leave A Comment