నవతెలంగాణ – మిడ్జిల్ మండల కేంద్రంలోని చైతన్య భారతి హై స్కూల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణ ధరించి మండల కేంద్రంలో ప్రధాన వీధిలో వీధులగుంట తిరుగుతూ జాతీయ నాయకులను స్మరించుకుంటూ, స్వాతంత్ర ఉద్యమంలో అశువులు బాసిన సమరయోధులను జోహార్లు చెప్పుకుంటూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మహాత్మా గాంధీ గాంధీ, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, తెలంగాణ తల్లి, సుభా చంద్రబోస్ వేషధారణలో విద్యార్థులను సూపర్లను ఎంతో ఆకట్టుకున్నాయి. అనంతరం […]
The post చైతన్య భారతి హైస్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు appeared first on Navatelangana.
Leave A Comment