నవతెలంగాణ-హైదరాబాద్: కేసీఆర్ చేసిన తప్పులకు పోలీసులు నోటిసులు ఇస్తే తప్పేంటని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. నిజంగా జాతిపిత అయితే కేసీఆర్ ఎందుకు పదవులు ఆశించారని, ఉద్యమసాకుతో వేలకోట్ల వ్యాపారులను దక్కించుకున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో అందర్నీ ఏకతాటిపై తీసుకొచ్చింది ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం అని నొక్కి చెప్పారు. ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన కోదండరాం పట్ల కేసీఆర్ తీరును గుర్తు చేశారు. ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి, ఎత్తుకొచ్చి మరీ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఉద్యమంలో పాల్గొన్న వాళ్లంతా […]
The post చేసిన తప్పులకు పోలీసులు నోటిసులు ఇస్తే తప్పేంటి: సీఎం రేవంత్రెడ్డి appeared first on Navatelangana.
Leave A Comment