• Login / Register
  • Site Logo

    చేవేళ్ళ బస్సు ప్రమాదంపై ఎంపీ మల్లు రవి కీలక వ్యాఖ్యలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదారాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందన్న వాదనలను ఆయన తోసిపుచ్చారు. రోడ్లు బాగాలేకపోవడం వల్లనో, కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయకపోవడం వల్లనో ప్రమాదాలు జరగవని ఆయన స్పష్టం చేశారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇలాంటి ప్రమాదాలు రెగ్యులర్ గా జరుగుతుంటాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం […]

    The post చేవేళ్ళ బస్సు ప్రమాదంపై ఎంపీ మల్లు రవి కీలక వ్యాఖ్యలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment