నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు వారు సోమవారం వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లా తాండూర్ బస్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢకొీన్న దుర్ఘటనలో 21 మంది ప్రయాణికులు మరణించడం బాధాకరమని తెలిపారు. మరణించిన వారి కుటుంబాలను […]
The post చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై కేసీఆర్, కేటీఆర్ దిగ్భ్రాంతి appeared first on Navatelangana.
Leave A Comment