• Login / Register
  • Site Logo

    చేవెళ్ల మీర్జాగూడ బస్సు ప్రమాదంపై షాద్ నగర్ ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతి..

    Rss వార్తలు

    నవతెలంగాణ – షాద్ నగర్ రూరల్ చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్దఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం తెల్లవారుజామున  హైదరాబాద్‌ – బీజాపూర్‌ నేషనల్‌ హైవేపై తాండూరు డిపో కు చెందిన ఆర్టీసీ బస్సును చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద కంకర లోడ్‌తో వస్తున్న టిప్పర్‌ ఢీ వేగంగా కొట్టింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందడం పలువురికి తీవ్ర గాయాలపాలవ్వడం […]

    The post చేవెళ్ల మీర్జాగూడ బస్సు ప్రమాదంపై షాద్ నగర్ ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతి.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment