నవతెలంగాణ – షాద్ నగర్ రూరల్ చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్దఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ – బీజాపూర్ నేషనల్ హైవేపై తాండూరు డిపో కు చెందిన ఆర్టీసీ బస్సును చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద కంకర లోడ్తో వస్తున్న టిప్పర్ ఢీ వేగంగా కొట్టింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందడం పలువురికి తీవ్ర గాయాలపాలవ్వడం […]
The post చేవెళ్ల మీర్జాగూడ బస్సు ప్రమాదంపై షాద్ నగర్ ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతి.. appeared first on Navatelangana.
Leave A Comment