• Login / Register
  • Site Logo

    చేవెళ్ల పాస్టర్స్ కమిటీ అధ్యక్షుడిగా డప్పు రమేష్ పాల్

    Rss వార్తలు

    నవతెలంగాణ – మొయినాబాద్చేవెళ్ల నియోజకవర్గం పాస్టర్స్ కమిటీ అధ్యక్షుడిగా డప్పు రమేష్ నూతనంగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా చర్చి కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సమాజ సేవలో చురుకుగా పాల్గొంటూ, చర్చి అభివృద్ధికి కృషి చేసినందుకు ఆయనను ఈ బాధ్యతకు ఎంపిక చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం డప్పు రమేష్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించినందుకు కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. చర్చి అభివృద్ధి, ప్రార్థనల నిర్వహణ, సామాజిక […]

    The post చేవెళ్ల పాస్టర్స్ కమిటీ అధ్యక్షుడిగా డప్పు రమేష్ పాల్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment