శంకుస్థాపనలు చేసిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డినవతెలంగాణ – ఆలేరుభువనగిరి పార్లమెంట్ పరిధిలో గల చేర్యాల మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు 15 కోట్లు విలువైన పనులకు శంకుస్థాపన చేసినట్లు కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. అమృత్ పథకంలో భాగంగా సోమవారం పెద్ద చెరువు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులతో మూడు కోట్ల తోపాటు చేర్యాల పట్టణంలో పలు అభివృద్ధికి మరో రూ.12 కోట్లుతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా […]
The post చేర్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.15 కోట్లు appeared first on Navatelangana.
Leave A Comment