• Login / Register
  • Site Logo

    చేపల స్టోరేజ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం

    Rss వార్తలు

    చెరువుల వద్ద సైన్‌ బోర్డులు : మంత్రి వాకిటి శ్రీహరిహుస్నాబాద్‌ అభివృద్ధికి కృషి : మంత్రి పొన్నం ప్రభాకర్‌ఎల్లమ్మ చెరువులో 3 లక్షల చేప పిల్లలు విడుదల నవతెలంగాణ-హుస్నాబాద్‌హుస్నాబాద్‌లో మత్స్య సంపద అభివృద్ధి చెందేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చేపల మార్కెట్‌లో స్టోరేజ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మత్స్య, పశుసంవర్ధక శాఖమంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువులో రూ.5.17 లక్షల విలువ చేసే మూడు లక్షల చేపపిల్లలను మంత్రి […]

    The post చేపల స్టోరేజ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తాం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment