• Login / Register
  • Site Logo

    చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

    Rss వార్తలు

    నవతెలంగాణ – రాజోలిచేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు శాంత కుమార్ ప్రధాన కార్యదర్శి  శ్రీహరి లు డిమాండ్ చేశారు. రాజోలి మండలంలో బుధవారం రోజు భారీ ఎత్తున సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎక్స్ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు   హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు శాంత్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలుపై జరుగుతున్న నిరసనలకు చేనేత కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి  ఎమ్మార్వో […]

    The post చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment