దంచి కొట్టిన వాన… రైతన్నల విలవిలవర్షపు నీటితో నిండిపోయిన పంట పొలాలుదిక్కుతోచని స్థితిలో రైతన్నలప్రభుత్వం ఆదుకోవాలని వేడుకలునవతెలంగాణ – శాయంపేటఅకాల వర్షానికి వరి పత్తి పొలాలన్నీ నేలకు ఒరిగి నీటిలో మునిగి రైతులకి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. రైతులు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వరి కోయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితిలో ఒక్కసారిగా భీకరమైన వర్షం ఏడతెరిపి లేకుండా కురవడం మూలంగా పంటలన్నీ నీటిలో మునిగి వేలాడుతున్నాయి. నీట మునిగిన పంటలను చూసిన రైతులు కన్నీరు […]
The post చేతికొచ్చే పంట.. వర్షార్పణం appeared first on Navatelangana.
Leave A Comment