నవతెలంగాణ-హైదరాబాద్ : గోవా వేదికగా జరుగుతోన్న చెస్ వరల్డ్ కప్లో ప్రపంచ ఛాంపియన్ గుకేశ్కు షాక్ తగిలింది. మూడో రౌండ్లో ఫ్రెడరిక్ స్వాన్(జర్మనీ) చేతిలో 0.5-1.5 పాయింట్ల తేడాతో ఓడిపోయారు. భారత గ్రాండ్ మాస్టర్లు ప్రజ్ఞానంద, అర్జున్, హరికృష్ణ, ప్రణవ్ తదుపరి రౌండ్లకు దూసుకెళ్లారు. ఫిలిప్పీన్స్లో జరిగిన ఏషియన్ చెస్ ఛాపింయన్షిప్లో విజేతగా నిలిచిన రాహుల్.. భారత్ తరఫున 91వ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించారు.
The post చెస్ వరల్డ్ కప్లో గుకేశ్ ఓటమి appeared first on Navatelangana.
Leave A Comment