నవతెలంగాణ – భిక్కనూర్కాలకృత్తాలకు చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మరణించిన ఘటన పట్టణంలోని హరిజనవాడ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాలనీకి చెందిన జనార్ధన్ (43) మేస్త్రి పని పనిచేస్తూ జీవిస్తున్నాడు. బుధవారం జనార్ధన్ మేస్త్రి పని నిమిత్తం ఇంటి నుండి బయలుదేరి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం గ్రామ సమీపంలో ఉన్న […]
The post చెరువులో మునిగి కార్మికుడు మృతి appeared first on Navatelangana.
Leave A Comment