• Login / Register
  • Site Logo

    చెప్పేదొకటి…చేసేదొకటి

    Rss వార్తలు

    మోడీ పాలనలో దుర్భరంగా ప్రజల జీవితాలుతగ్గని పేదరికం, నిరుద్యోగంమాటలు ఘనం…అభివృద్ధి శూన్యం న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ పాలనలో దేశంలో ప్రజల జీవన స్థితిగతులు దుర్భరంగా మారాయి. 2014, 2019, 2023 ఎన్నికల సమయంలో ఆయన దేశ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు, అమలు చేసిన పథకాలకు పొంతనే లేదు. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా, కార్పొరేట్లకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గడచిన 11 ఏండ్లలో దీన్ని దేశ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి ప్రాజెక్టులు, […]

    The post చెప్పేదొకటి…చేసేదొకటి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment