నవతెలంగాణ-పెద్దవూరనల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం, నిడమానూరు మండలం కోట మైసమ్మ , సుమంగళి ఫంక్షన్ హాల్ నందు మంగళవారం తుమ్మడం గ్రామా నికి చెందిన బొడ్డు వెంకన్న యాదవ్ – మణి ల పుత్రిక పావని, పుత్రుడు జస్వంత్ యాదవ్ ల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవంలో పాల్గొని ఏకే పౌండేషన్ ఛైర్మెన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ సలికంటి వెంకటేశ్వర్లు, మాజీ వార్డు మెంబర్స్ గంగుల […]
The post చిన్నారులను ఆశీర్వదించిన ఏకే పౌండేషన్ ఛైర్మెన్ appeared first on Navatelangana.
Leave A Comment