• Login / Register
  • Site Logo

    చించాలలో ముగిసిన అఖండ హరినామ సప్తహం

    Rss వార్తలు

    నవతెలంగాణ – ముధోల్ మండలంలోని చించాల గ్రామంలో గల హనుమాన్ మందిరంలో గత వారం రోజుల నుండి కొనసాగుతున్న అఖండ హరినామ సప్తహం ఆదివారం నాటికి ముగిసింది. ముగింపు సందర్భముగా శ్రీ నారాయణ మహారాజ్ యాతల్ కర్ కాళకీర్తన నిర్వహించారు. ప్రతి మానవుడు జీవిత గమనంలో ఆధ్యాత్మిక చింతన తోనే మానవజన్మ స్వార్థకమవుతుందని అన్నారు. భక్తి భావంతో జీవితం ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఉట్టి కొట్టేకార్యక్రమాన్ని నిర్వహించారు. ముధోల్ మాజీ ఎమ్మెల్యే విట్ఠల్ రెడ్డి,బీఆర్ ఎస్ […]

    The post చించాలలో ముగిసిన అఖండ హరినామ సప్తహం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment