– ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించాలి– పర్యాటక కేంద్రాలుగా ఆలయాలు : మంత్రి కోమటిరెడ్డి– పానగల్ ఛాయా సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు– రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు అందజేతనవతెలంగాణ-నల్లగొండిపాంతీయ ప్రతినిధినల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్ ఛాయా సోమేశ్వరాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం దేవాలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఆదివారం మహాశివ రాత్రి సందర్భంగా నల్లగొండ మున్సిపల్ […]
The post చారిత్రాత్మక ఆలయాల పరిరక్షణకు కేంద్రం నిధులు కేటాయించాలి appeared first on Navatelangana.
Leave A Comment