• Login / Register
  • Site Logo

    చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని సాధించారు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఐసీసీ మ‌హిళల వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌ను టీమిండియా కైవ‌సం చేసుకున్న విష‌యం తెలిసిందే. ముంబాయి వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్ పోరులో ద‌క్ష‌ణ‌ఫ్రికా టీంను 52 ప‌రుగుల‌తో తేడాతో ఇండియా చిత్తు చేసింది. దీంతో మ‌హిళ‌ల జ‌ట్టుపై దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. అదే విధంగా బుధ‌వారం పీఎం ప్ర‌ధాని మోడీ టీం స‌భ్యుల‌ను ఆహ్వానించి అభినందించారు. తాజాగా భార‌త్ రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము కూడా ఉమెన్స్ టీంను ఢిల్లీలోని రాష్ట్రప‌తి భ‌వ‌న్‌కు ఆహ్వానించి అభినందించారు. చ‌రిత్రలో […]

    The post చ‌రిత్రలో నిలిచిపోయే విజ‌యాన్ని సాధించారు: రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment