• Login / Register
  • Site Logo

    చట్టాల పరిరక్షణకు సమరశీల పోరాటాలు చేయాలి

    Rss వార్తలు

    సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి నవతెలంగాణ – మిర్యాలగూడ కార్మికుల హక్కుల చట్టాల పరిరక్షణ కోసం అన్ని రంగాల కార్మికులు సమరశీల పోరాటాలు నిర్వహించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మికుల హక్కుల చట్టాలను నిర్విరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని దానికి రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతుందని  ఆరోపించారు. 8 గంటల పని విధానాన్ని తొలగించి 10 గంటల పని విధానాన్ని అమలు […]

    The post చట్టాల పరిరక్షణకు సమరశీల పోరాటాలు చేయాలి  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment