కేటీఆర్ ఆలోచనా ధోరణి మారకుంటే బీఆర్ఎస్ బతుకదుఫేక్ పెట్టుబడుల ఒప్పందాలతో కాంగ్రెస్ మోసంరాష్ట్రానికి నిధులివ్వని బీజేపీ సర్కార్ : కల్వకుంట్ల కవితనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్చట్టం ముందు అందరూ సమానులేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసి విచారణ జరిపిన అంశంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆమె బదులిచ్చారు. ” […]
The post చట్టం ముందు అందరూ సమానులే appeared first on Navatelangana.
Leave A Comment