చంద్రబాబు, లోకేష్ పులి మీద స్వారీ చేస్తున్నారు.. ఆ పులి ఇద్దరినీ మింగేస్తుంది : అంబటి
లిక్కర్ స్కామ్ కేసు.. ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో జగన్ కార్యాలయంలో పనిచేసిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్టు చేయడాన్ని వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. తాజాగా ఇదే అంశంపై మాజీమంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Leave A Comment